LOADING...

అజిత్ అగార్కర్: వార్తలు

Sanju vs pant : 2027 వరల్డ్ కప్ స్క్వాడ్‌లో పంత్‌కు చోటు లేదా? గంభీర్ ప్లాన్‌తో సంజూ శాంసన్‌ ఎంట్రీ?

వచ్చే ఏడాది జరిగే వన్డే సిరీస్‌లు, 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ , హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియా నివేదికలు చెబుతున్నాయి.

19 Apr 2026
బీసీసీఐ

Ajit Agarkar: అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం

బీసీసీఐ ప్రధాన ఎంపిక కమిటీ అధ్యక్షుడు అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై పలు చర్చలు జరుగుతున్నాయి.

20 Mar 2026
బీసీసీఐ

World Cup 2027: ఐపీఎల్ 2026 ముందు బీసీసీఐ సీక్రెట్ ప్లాన్.. వన్డే వరల్డ్ కప్ కోసం జట్టు సిద్ధం!

ఒకవైపు ఐపీఎల్‌ 2026 సీజన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Rohit Sharma: రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంలో వారి ఇద్దరి పాత్ర కీలకం : టీమిండియా మాజీ క్రికెటర్

భారత వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి రోహిత్‌ శర్మను తప్పించడంలో బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ల పాత్ర ఉందంటూ భారత జట్టు మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారీ తీవ్ర ఆరోపణలు చేశాడు.

17 Sep 2025
క్రీడలు

BCCI: టీమిండియా మాజీ బౌలర్లు సీనియర్ సెలెక్టర్లుగా ఎంపిక

భారత జట్టు మాజీ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ రుద్ర ప్రతాప్ సింగ్, ఎడమచేతి వాటం స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా సీనియర్ జాతీయ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఎంపిక అయ్యారు.

21 Aug 2025
క్రీడలు

Ajit Agarkar: అజిత్ అగార్కర్‌ పదవీ కాలం 2026 వరకు పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముఖ్య సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ పదవిని మరోసారి పొడిగించింది.

Team India : ఛాంపియన్ ట్రోఫీ కోసం భారత జట్టు ప్రకటన.. వైస్ కెప్టెన్‌గా గిల్

ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానుంది.

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.

Asia Cup: ఆసియా కప్ జట్టు ఎంపికకు డేట్ ఫిక్స్.. హాజరుకానున్న రాహుల్ ద్రావిడ్

ఆసియా కప్‌కు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో భారత జట్టును ఎంపిక చేయడానికి బీసీసీఐ కసరత్తులు ప్రారంభించింది. ఆసియా కప్ వన్డే టోర్నీలో ఆడే భారత జట్టును ఎంపిక చేయడానికి తేదీని ఫిక్స్ చేశారు. దీని కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సోమవారం దిల్లీలో సమావేశం కానున్నారు.